ఇండోనేసియాలో భూకంపం- ఆరుగురు మృతి

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Earthquake in Indonesia
Earthquake in Indonesia

ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది. సులవేసి దీవిలో ఈ ఉదయం సంభవించిన కారణంగా పలు భవనాలు కుప్ప కూలాయి

ఆరుగురు మరణించారు. వందల మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. 

మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/