హైదరాబాద్ లో కంపించిన భూమి
జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు

Hyderabad: హైదరాబాద్ లో భూమి కంపించింది. కూకట్ పల్లి ప్రాంతంలో ఈ రోజు భూమి కంపించింది. దాదాపు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది.
దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో భూమి లోపలి నుంచి భారీ శబ్దాలు వినిపించాయి.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/