చిలీలో భూకంపం
సునామీ హెచ్చరికలు
చిలీలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం రిక్టర్ స్కేలుపై ఈ భూ కంప తీవ్రత 7గా నమోదైంది.
అంటార్కిటా తీరంలోని చిలీయన్ బేస్ లో సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని5 అధికారులు తెలిపారు.
ప్రజలు, టూరిస్టులు సముద్ర తీర ప్రాంతాన్ని ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/