బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి
కాకినాడ: వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి నేడు కాకినాడలో బియ్యకార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/