ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం
బ్యారేజి వద్ద వరద నీటిమట్టం 18.10 అడుగులు
Raja mahendravaram: ధవళేవ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నది.
ఈ ఉదయం 6 గంటలకు బ్యారేజి వద్ద వరద నీటిమట్టం 18.10 అడుగులుగా ఉంది.
మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/