తిరుమలలో భక్తుల రద్దీ
హుండీ ఆదాయం రూ.1.01కోట్లు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. సోమవారం 13,412 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 1.01కోట్ల రూపాయలు వచ్చినట్టు తితిదే వెల్లడించింది. మే నెల లో 2లక్షల 13వేల 749 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా 11కోట్ల 95లక్షలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/