ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
New Delhi: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో ఆప్ ఆధిక్యత కనబరిచింది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయం అని పేర్కొన్న నేపథ్యంలో విజయంపై విశ్వాసంతో ఆప్ మద్దతు దారులు జోష్ లో ఉన్నారు. కేజ్రీవాల్ నివాసానికి పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతు దారులు చేరుకున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/