ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 50 కోవిడ్ కేసులు

పాజిటివ్ కేసుల సంఖ్య 1980

Coronavirus updates AP
Coronavirus updates AP

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 50 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది.

కోవిడ్ కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 45 మంది మరణించారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన 50 కేసులలో అత్యధికంగా  చిత్తూరు జిల్లాలో 16, కర్నూలులో 13 కేసులు నమోదయ్యాయి,

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/