‘గ్రేటర్’ పరిధిలో వెయ్యికి చేరువలో కేసులు

తెలంగాణలో కొత్తగా 6,206 మందికి కరోనా పాజిటివ్

covid-19 cases in hyderabad
covid-19 cases in hyderabad

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,206 కరోనా కేసులు నమోదయ్యాయి. 29 మంది మృతి చెందారు. గ్రేటర్ పరిధిలో వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. . జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 989 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్-421, రంగారెడ్డి-437, నిజామాబాద్‌-367, మహబూబ్‌నగర్-258 కొవిడ్ కేసుసు నమోదయ్యాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/