మృత్యు ఘంటికలు : దేశంలో వేగంగా కరోనా వ్యాప్తి

24 గంటల్లో ఏకంగా 2,61,500 కేసులు

coronavirus in india
coronavirus in india

New Delhi: భారత్ లో కరోనా వైరస్ గంట గంటకూ విజృంభిస్తోంది 24 గంటల్లో ఏకంగా 2,61,500 కేసులు నమోదు అయ్యాయి. 1,501 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా లెక్కల ప్రకారం ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటీ 48 ల‌క్ష‌ల‌కు చేరింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/