2.247కు చేరిన కొవిడ్‌-19 మృతుల సంఖ్య

Corona virus death toll to 2247

china: చైనాను కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 2247కు పెరిగింది. 76,738 మందికి కరోనా వైరస్‌ సోకింది. వారిలో 12065 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/