సీఎం దంపతులకు కరోనా వ్యాక్సినేషన్
నేటి నుంచి సచివాలయాల్లో కరోనా టీకాలు
Guntur రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు గురువారం కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు . ఇవాళ ఉదయం గుంటూరుకు చేరుకున్న వారికి ఇక్కడి భారత్ పేటలోని వార్డ్ సచివాలయంలో వైద్య సిబంది వ్యాక్సినేషన్ అందించారు. ఇవాళ్టి నుంచి సచివాలయాల్లో కూడా ప్రజలకు వాక్సిన్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/