సీఎం దంపతులకు కరోనా వ్యాక్సినేషన్

నేటి నుంచి సచివాలయాల్లో కరోనా టీకాలు

Corona vaccination for CM YS jagan, Bharati
Corona vaccination for CM YS jagan, Bharati

Guntur రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు గురువారం కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు . ఇవాళ ఉదయం గుంటూరుకు చేరుకున్న వారికి ఇక్కడి భారత్ పేటలోని వార్డ్ సచివాలయంలో వైద్య సిబంది వ్యాక్సినేషన్ అందించారు. ఇవాళ్టి నుంచి సచివాలయాల్లో కూడా ప్రజలకు వాక్సిన్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/