ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా పాజిటివ్

సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా వెల్లడి

MLC Surabhi Vanidevi
MLC Surabhi Vanidevi

HyderabadG టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కరోనా బారినపడ్డారు. పరీక్షలు చేయించుకున్న ఆమెకు పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని, ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు . వాణీదేవి ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈవిషయాన్ని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనతో ఇటీవల కాంటాక్ట్ అయినవారు ఐసోలేషన్లో ఉండాలని , కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/