Auto Draft
హోమ్ క్వారంటైన్ లోకి..
Amaravati: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు కరోనా సోకింది.
గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన , టెస్ట్ లు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా వెళ్లడించిన వంశీమోహన్, ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లోనికి వచ్చిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/