మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరోనా

పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ

former MP Harshakumar
former MP Harshakumar

Amalapuram: తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అమలాపురం మాజీ ఎంపీ, హర్షకుమార్‌ కరోనా బారిన పడ్డారు.

కరోనా లక్షణాలు కనిపించగా టెస్ట్‌ చేయించుకున్నహర్షకుమార్ కు  పాజిటివ్‌ అని తేలింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/