గుంటూరులో ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్
-హాస్టల్లో ఉంటున్న తోటి మహిళల ఆందోళన
గుంటూరు: గుంటూరు సిటీలో ఒక ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్గా బుధవారం గుర్తించారు..
సిటీలోని గోరంట్లలో ఫీవర్ ఆసుపత్రిలోఆమె విధులు నిర్వహిస్తున్నారు.
ఆయన బ్రాడీపేటలోని వర్కింగ్ లేడీస్ హాస్టల్ ఉంటున్నారామె..
ఇదిలా ఉంటే హాస్టల్లో దాదాపు 35 మంది ఉంటున్నారు.
వైద్యురాలికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావటంతో హాస్టల్లో ఉన్న మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/