మంత్రి ‘అల్లోల’కు కరోనా నెగటివ్

మంత్రితో పాటు మరో ముగ్గురు సిబ్బందికి నెగటివ్

TS Minister Indrakaran Reddy
TS Minister Indrakaran Reddy

Hyderabad: ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.

  ఆ పరీక్షలో  మంత్రికి కరోనా నెగటివ్ వచ్చింది.

మంత్రితో పాటు మరో ముగ్గురు సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/