అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా
వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నామని ట్వీట్
Mumbai:: బిగ్ బి అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లు ఇరువురికీ కరోనా సోకింది. ఈ విషయాన్ని అబిషేక్ బచ్చన్ ట్వీట్ ద్వారా తెలిపారు.
తనకూ, తండ్రికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్న అభిషేక్ బచ్చన్..ఇద్దరి ఆరోగ్యం బాగుందనీ, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నామనీ తెలిపారు.
ఎవరూ ఆందోళనకు గురి కావద్దని కోరారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/