దేశంలో కొత్తగా 50,129 పాజిటివ్ కేసులు

24 గంటల్లో 578 మంది మృత్యువాత

50,129 new positive cases in the country
50,129 new positive cases in the country

New Delhi: దేశంలో కొత్తగా 50, 129 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

కేంద్ర ఆరోగ్య శాఖ నేడు విడుదల చేసిన బులిటెన్ మేరకు ఇప్పటి వరకూ దేశంలో మొత్తంకరోనా కేసుల సంఖ్య 78,64,811కు చేరుకుంది.

అలాగే కరోనా కారణంగా గత 24 గంటల్లో 578 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,18,534కు పెరిగింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/