దేశంలో కరోనా విలయం
24 గంటల్లో కొత్తగా 69,878 మందికి వైరస్
New Delhi: భారత్లో కరోనా వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 69,878 మందికి కరోనా సోకింది.
అదే సమయంలో 945 మంది మృత్యువాత పడ్డారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29లక్షల, 75వేల 702కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 55వేల 794కు పెరిగింది.
తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/