తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

24 గంటల్లో 965 పాజిటివ్ కేసులు

Corona epidemic spreading in Telangana
Corona epidemic spreading in Telangana

Hyderabad: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 965 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..తాజాగా మరో అయిదుగురు మృతువాత పడ్డారు. జీహెచ్ఎంసీలో 254 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/