దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533

మృతుల సంఖ్య 1,53,339

corona cases in india
corona cases in india

New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 14, 849 మందికి కరోనా సోకింది.

155 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 155 మంది మరణించారు.

దీంతో కరోనా మృతుల సంఖ్య 1,53,339కి చేరింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/