దేశంలో కొత్తగా 18, 732 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 1,01,87,850
New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18, 732 మందికి కరోనా సోకింది.
దీంతోొ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,87,850కు చేరింది. అదే సమయంలో కరోనా కాటుకు 279 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,47,622కు పెరిగింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/