దేశంలో మొత్తం 90,95,807 కరోనా కేసులు
కొత్తగా 45, 209 మందికి పాజిటివ్
New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 45వేల 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో కరోకా కాటుకు 501 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807కి చేరింది.
కరోనా మృతుల సంఖ్య 1,33,227కి పెరిగింది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/