కొత్తగా 221 కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 2,93,056

Corona Tests-file

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 221 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు  కన్నుమూశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,93,056కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,588కి పెరిగింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/