తెలంగాణ లో పెరుగుతున్న కేసులు
రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడి
Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,997 గా ఉంది. ఇద్దరు మృతి చెందారు. కాగా , జీహెచ్ఎంసీ పరిధిలో 68 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/