నెల్లూరు జిల్లా రాపూరు లో లాక్‌డౌన్‌

కరోనా కేసుల పెరుగుదలతో అధికారుల నిర్ణయం

Lockdown Area
Lockdown Area

Nellore District: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్‌ విధించారు. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగటంతో వారంరోజుల పాటు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా , జూలై 19 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు రాపూరులో 63 కేసులు నమోదయ్యాయి. పట్టణాలు , గ్రామాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది.\

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/