దేశంలో కొత్తగా 1,14,460 పాజిటివ్‌ కేసులు

2,677 మంది మృతి

corona tests
corona tests-corona cases in india

New Delhi: దేశంలో గడిచిన 24 గంటల్లో 1,14,460 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339 కు పెరిగింది. శనివారం మొత్తం 2,677 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 14,77,799 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/