దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193
మృతుల సంఖ్య 1,53,847
New Delhi: . కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు దేశంలో కొత్తగా 11,666 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 123 మంది కరోనా కాటుకు బలయ్యారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కు చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 1,53,847కు పెరిగింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/