దేశవ్యాప్తంగా 24 గంటల్లో 34,973 కేసులు
260 మంది మృతి
New Delhi: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 34,973 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 260 మంది మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,31,74,954కి చేరింది. తాజాగా 3,90,646 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,23,42,299 కాగా, కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,42,009 కు చేరింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 72,37,84,586 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/