ఏపీ లో కోరలు చాచిన కరోనా : 96 మంది మృతి
24 గంటల్లో 22,018 పాజిటివ్ కేసులు
Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 89,087 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఏకంగా 22,018 కేసులు పాజిటివ్ గా నమోదు అయ్యాయి. 96 మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,88,803 కు చేరుకుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/