భారత్ లో కరోనా విజృంభణ

గడచిన 24 గంటల్లో 500 కొత్త కేసులు

Coronavirus in India updates
Coronavirus in India updates

ముఖ్యాంశాలు

  • ఒకేరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్యఫ 90,927
  • ఇప్పటిదాకా మృతులు సంఖ్య: 2,872

New Delhi:

భారత్ లో కరోనా విజృంభణ రోజురోజుకూ పెరిగిపోతున్నది. తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 500 మందికి కొత్తగా కరోనా సోకింది.

ఇప్పటి వరకూ దేశంలో ఒకే రోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యథికం.

మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 90, 927కు చేరింది. గతీ 24 గంటల వ్యవథిలో దేశంలో 124 మంది కరోనా కారణంగా  ప్రాణాలు  కోల్పోయారు.

దీంతో మృతుల సంఖ్య 2872కు చేరుకుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/