నేడు ఆర్థికశాఖపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఈరోజు ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పూర్తి వేతనాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే రైతులకు ప్రకటించే కొత్త పథకం, ఆర్థిక సౌలభ్యంపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి నిధుల జారీ జాప్యంపై కూడా సిఎం కెసిఆర్ చర్చించనున్నట్లు సమాచారం.
జా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/