మధ్యాహ్నం 3గంటలకు సిఎం ప్రెస్మీట్
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజున మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. కారు స్పీడ్గా దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఫలితాలపై కెసిఆర్ మాట్లాడనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/