సిఎం కెసిఆర్ మంత్రులతో భేటి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీచేసే అభ్యర్థి అంశం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ, తదితర అంశాలపై సిఎం కెసిఆర్ చర్చిస్తున్నట్లుగా సమాచారం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/