మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: సీఎం కెసిఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో అత్యవర సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు రావాలని ఆదేశించారు. దీంతో సీఎంతో మంత్రులు హరీష్ రావు, తలసాని, గంగుల భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్ సోమేశ్ కుమార్ కూడా హాజరైయ్యారు. మహారాష్ట్రలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్, అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఉండడంతో ఈసమావేశానికి హాజరు కాలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/