వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

తిరుపతి : సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం నేడు పర్యటించనున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పంట, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం జగన్‌ మాట్లాడారు. 

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/