పోలవరం ప్రాజెక్టుపై సిఎం సమీక్ష సమావేశం
అమరావతి: ఏపి సిఎం జగన్ పోలవరానికి చేరుకున్ని పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సిఎం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/