విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం సమీక్ష

అమరావతి : సీఎం జగన్ విద్యాశాఖకు సంబంధించిన నాడు నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/