కోవిడ్, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: సీఎం జగన్ నేడు కొవిడ్, వాక్సినేషన్‌లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, సీఎస్, డీజీపీ తదితరులు హాజరుకానున్నారు. ఈ నెల 30తో కర్ఫ్యూ పూర్తి అవుతున్నందున మరిన్ని సడలింపులతో పాటు కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/