నేడు ‘స్పందన’ కార్యక్రమంపై సిఎం వీడియో కాన్ఫరెన్స్
అమరావతి: ఏపి సిఎం జగన్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఇన్ఫర్మేషన్ కమిషన్ సెలెక్షన్ కమిటీ మీటింగ్లో పాల్గొననున్నారు. అనంతరం 11.30 నుండి 1 గంట వరకు ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తిరిగి ఒంటిగంటకు తాడేపల్లి క్యాంప్
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/