ఎపి పాఠశాలల సమయాల్లోమార్పులు

ఉత్తర్వులు జారీ

AP CM YS Jagan with School children-File
AP CM YS Jagan with School children-File

Amaravati: రాష్ట్రంలో పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచసింది.. సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో రాష్ట్ర విద్యాశాఖ మార్పులు చేసింది.

ప్రాథమిక పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహణ సమయంగా మార్పుచేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/