చంద్రబాబు ద్వేషం మరోసారి బయటపడింది

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అణగారిన వర్గాల పట్ల చంద్రబాబు ద్వే
షం మరోసారి బయటపడింది. వారిని వోట్‌ బ్యాంక్‌గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడు లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్లు అమలుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి చంద్రబాబు కొట్టేయించాడని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/