చంద్రబాబు రేపు తిరుమలకు రాక
ఆదివారం మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా
Tirumala: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకోనున్నారు. 21వ తేదీన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయన తిరుమలకు చేరుకుని బస చేస్తారు.
ఆదివారం స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అన్నదానం ట్రస్టుకు రూ.30లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిసింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/