కరోనాతో కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి కన్నుమూత
కొవిడ్ సెంటర్ లో సరైన వైద్యం లభించకే మరణించినట్లు బంధువుల ఆరోపణ
Vijayawada: కరోనా బారినపడిన కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ మృతి చెందారు..
ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స్ పొందుతున్నారు..నేటి ఉదయం పరిస్థితి విషమించి మరణించారు..
అయితే బంధువుల మాత్రం కొవిడ్ సెంటర్ లో సరైన వైద్యం లభించకే మరణించినట్లు ఆరోపిస్తున్నారు..
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/