కరోనా తో సీసీఎస్ డీఎస్పీ కన్నుమూత
పోలీసు అధికారుల సంతాపం
Vijayanagaram: విజయనగరం జిల్లా లో సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసారు పాపారావు మృతిపట్ల విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి, జిల్లా పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/