ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం

ఏపి ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం అమరావతి: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన

Read more

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్  ప్రసంగం అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం.

Read more

నేడు ఏపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు నేడు, రేపు జరగబోతున్నాయి. సమావేశాలు మొదలవ్వగానే… గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్…

Read more

ప్రారంభమైన ఏపి శాసనసభ సమావేశం:27-01-2020

అసెంబ్లీలో ‘శాసన మండలి రద్దు’ తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం జగన్‌ అమరావతి: శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో

Read more

విద్యాచట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లు (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు) కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు అసెంబ్లీలో ఏపి ముఖ్యమంత్రి

Read more

ప్రారంభమైన ఏపి అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లును అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సిపి సర్కారు ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై

Read more

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు బుధవారం కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ప్రస్తావనను లేవనెత్తారు ఏపి హోం మంత్రి సచరిత. కాగా అమరావతిలో ఇన్‌సైడర్‌

Read more

సీఎం జగన్‌పై రాపాక ప్రశంసల వర్షం

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారు అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ రావు అసెంబ్లీలో ప్రశంసల వర్షం కురిపించారు.

Read more

టిడిపి సభ్యులపై మండిపడ్డ స్పీకర్‌

టిడిపి సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయి అమరావతి: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. అయితే

Read more

ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమయ్యాకే చర్చ!

శాసన మండలిలో పట్టుబట్టిన టిడిపి సభ్యులు అమరావతి: ఏపి శాసన మండలిలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంపై టిడిపి సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలి ప్రత్యక్ష

Read more

టిడిపి సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం

సభలో టిడిపి సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో టిడిపి సభ్యుల నినాదాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి

Read more