కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు…

పార్టీ ముఖ్యనేతలతో నారా భువనేశ్వరి మాటామంతి కుప్పం: కుప్పం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సతీమణి

Read more

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

న్యూఢిల్లీః తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా

Read more

క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం..ఇద్దరు మృతి

క‌ర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. ఈఘ‌ట‌న‌ ఓర్వకల్లు (మం) పూడి చేర్ల మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Read more

నేడు నామినేషన్ వేయనున్న కేఏ పాల్

అమరావతిః నేడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. విశాఖ నుంచి ఎంపీగా, గాజువాక

Read more

రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ముఖ్యంగా అన్ని పార్టీలలో వలసల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది.

Read more

శ్రీరామ నవమి సందర్బంగా ఏపీలో రాజరాజ్యమంటూ చంద్రబాబు పోస్ట్

నేడు శ్రీరామనవమి సందర్బంగా దేశ వ్యాప్తంగా రామ మందిరాలు కల్యాణ శోభతో ముస్తాబయ్యాయి. రాజకీయ నేతలు సైతం ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు.

Read more

సీఎం జగన్ ఫై దాడి చేసినట్లు ఒప్పుకున్న యువకుడు

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత , సీఎం జగన్ గత కొద్దీ రోజులుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ

Read more

జనసేన పార్టీకి భారీ ఊరట

జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గ్లాసు గుర్తును

Read more

సీఎం జగన్ పై దాడి చేసిన యువకుడు దొరికేసాడు

మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం లో ఉన్న సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి

Read more

ఏపిలో కూటమి 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న సర్వే

అమరావతిః ఏపీలో ఎన్నికల సందడి పీక్స్ కు చేరుకుంది. విజయమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ఓవైపు… టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి మరోవైపు ఎన్నికల

Read more

ఏపీ, తెలంగాణల్లో ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Read more