కాలువలోకి దూసుకువెళ్ళిన కారు: ఇద్దరు మృతి

Srikakulam: శ్రీకాకుళం జిల్లాహిరమండలం మండలంగొట్టబ్యారేజ్ ఎడమ కాలువ లోకి దూసుకు వెళ్ళిన కారు,. ప్రమాదం జరిగే సమయం కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు,.
 ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు…పవన్ (కాకినాడ)చంద్రమోహన్(ఏలూరు)
పని మీద ఒరిస్సా పర్లాకిమిడి వచ్చారు.. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/