తెలంగాణలో వైరస్ విలయతాండవం

24 గంటల్లో కొత్తగా 3,187 పాజిటివ్ కేసులు

corona new cases in telangana
corona new cases in telangana

Hyderabad: తెలంగాణలో కరోనా విజృంభణ కు అంతులేకుండా పోయింది. . రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా మరో 3,187 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 20,184 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.27 లక్షలకు చేరగా.. వైరస్‌ ధాటికి మొత్తం 1,759 ప్రాణాలు కోల్పోయారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/